ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించిన విద్యార్థి సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విభజనచట్టం హామీలు వెంటనే నెరవేర్చాలని, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించిన విద్యార్థి సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విభజనచట్టం హామీలు వెంటనే నెరవేర్చాలని, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.