దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టలేదు.. మీ సానుభూతి అవసరంలేదు....డబ్బులిచ్చి ఆబద్దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం వద్ద అంటూ కొంత మంది వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టిన దగ్గర్నుంచి తమపై అధికార పార్టీ నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. వైసీపీ నేతలు ఇదే ధోరణని అవలంభిస్తే వారి అక్రమాలను ప్రజల ముందు పెడతామని కొందరు హెచ్చరించారు. మొత్తానికి ఇప్పటంలో ఫ్లెక్సీవార్ నడుస్తోంది.
దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టలేదు.. మీ సానుభూతి అవసరంలేదు....డబ్బులిచ్చి ఆబద్దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం వద్ద అంటూ కొంత మంది వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టిన దగ్గర్నుంచి తమపై అధికార పార్టీ నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. వైసీపీ నేతలు ఇదే ధోరణని అవలంభిస్తే వారి అక్రమాలను ప్రజల ముందు పెడతామని కొందరు హెచ్చరించారు. మొత్తానికి ఇప్పటంలో ఫ్లెక్సీవార్ నడుస్తోంది.