అందులో 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు ఒక్క ఇల్లు నిర్మించలేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు అన్నారు. ఇసుక, సిమెంటు మాత్రమే ఇచ్చారన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు .. పవన్ కల్యాణ్ ఇక్కడికి ఎందుకొస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారా..? అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్లకు ప్రజలపై ప్రేమ ఉంటే ఇళ్లు అందించాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు సూచించారు. విజయనగరం చైతన్యం కలిగిన జిల్లా అని.., అవినీతికి చిరునామాగా మార్చొద్దని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు హితవు పలికారు.
అందులో 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు ఒక్క ఇల్లు నిర్మించలేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు అన్నారు. ఇసుక, సిమెంటు మాత్రమే ఇచ్చారన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు .. పవన్ కల్యాణ్ ఇక్కడికి ఎందుకొస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారా..? అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్లకు ప్రజలపై ప్రేమ ఉంటే ఇళ్లు అందించాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు సూచించారు. విజయనగరం చైతన్యం కలిగిన జిల్లా అని.., అవినీతికి చిరునామాగా మార్చొద్దని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు హితవు పలికారు.