కనీసం పటేల్ అంతిమ సంస్కారాలను కూడా సరిగా నిర్వహించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం ద్వారా పటేల్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనమైన నివాళి అర్పించారని అమిత్ షా అన్నారు. ఇప్పటి వరకూ కేవాడియాలోని ఐక్యత విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు ఏ కాంగ్రెస్ నాయకుడు సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు.
కనీసం పటేల్ అంతిమ సంస్కారాలను కూడా సరిగా నిర్వహించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం ద్వారా పటేల్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనమైన నివాళి అర్పించారని అమిత్ షా అన్నారు. ఇప్పటి వరకూ కేవాడియాలోని ఐక్యత విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు ఏ కాంగ్రెస్ నాయకుడు సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు.