ఇదే బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 2న దర్గాహొన్నూరులో కూలీలపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈ ఘటనలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. మంగళవారం రోజున పొలం వద్ద మరోసారి విద్యుత్ తీగ తెగిపడటంతో కూలీలు పరుగులు తీశారు. ఇప్పుడు వాణి మరణించింది. పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా మహిళా రైతు వాణి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 2న దర్గాహొన్నూరులో కూలీలపై విద్యుత్ తీగ తెగిపడింది. ఈ ఘటనలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. మంగళవారం రోజున పొలం వద్ద మరోసారి విద్యుత్ తీగ తెగిపడటంతో కూలీలు పరుగులు తీశారు. ఇప్పుడు వాణి మరణించింది. పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా మహిళా రైతు వాణి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.