తిరుపతి నగరంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ కూడలి వరకు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన నేతలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి వేదికగా ప్రారంభమైన ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ప్రకటించారు.
తిరుపతి నగరంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ కూడలి వరకు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన నేతలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి వేదికగా ప్రారంభమైన ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ప్రకటించారు.