గత ప్రభుత్వాలు విద్యదీవెన మొక్కుబడిగా ఇచ్చారని తెలిపారు. 14 సంవత్సరాలు మంత్రిగా చేశానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న పాలి టెక్ ఫెస్ట్ ను మంత్రి ప్రారంభించారు.
గత ప్రభుత్వాలు విద్యదీవెన మొక్కుబడిగా ఇచ్చారని తెలిపారు. 14 సంవత్సరాలు మంత్రిగా చేశానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న పాలి టెక్ ఫెస్ట్ ను మంత్రి ప్రారంభించారు.