ధాన్యం కొనుగోలుకి 48వేల 793 కోట్లు, ఇతర పంటలకు 7156 కోట్లు ఇవ్వడం మోసమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతు భరోసా పేరుతో జగన్ రెడ్డి రైతు దగా చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద 13,500 ఇస్తానని 7,500 ఇచ్చారన్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. పండించిన పంటకు ఎంఎస్ పీకి ఇచ్చేందుకు దిక్కులేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.
ధాన్యం కొనుగోలుకి 48వేల 793 కోట్లు, ఇతర పంటలకు 7156 కోట్లు ఇవ్వడం మోసమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతు భరోసా పేరుతో జగన్ రెడ్డి రైతు దగా చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద 13,500 ఇస్తానని 7,500 ఇచ్చారన్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. పండించిన పంటకు ఎంఎస్ పీకి ఇచ్చేందుకు దిక్కులేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.