ఐటీ మంత్రి కేటీఆర్చే క్రిస్మస్కు ముందే ఉప్పల్ బాగాయత్ పరిధిలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు.
ఐటీ మంత్రి కేటీఆర్చే క్రిస్మస్కు ముందే ఉప్పల్ బాగాయత్ పరిధిలో 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు.