వివాదంలో ఉన్నా మల్లిబాబు సాగు చేస్తున్నారు. దీన్ని పొరుగు రైతు వ్యతిరేకిస్తూ పొలంలో పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయితే పాలేరు శ్రీను పొలంలో పని చేయడం చూసి.. సంగిశెట్టి వీరవెంకటరావు, యర్రా సత్తిబాబు, సంగిశెట్టి సాయి సంగిశెట్టి శివ మరో యాభై మంది శ్రీనుపై ఆరు రోజుల క్రితం విచక్షణా రహితంగా దాడి చేశారని ఎమ్మార్పీఎస్ నేతలు చెబుతున్నారు. వీరంతా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అనుచరులని వీరు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై రాజానగరం పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వివాదంలో ఉన్నా మల్లిబాబు సాగు చేస్తున్నారు. దీన్ని పొరుగు రైతు వ్యతిరేకిస్తూ పొలంలో పని చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయితే పాలేరు శ్రీను పొలంలో పని చేయడం చూసి.. సంగిశెట్టి వీరవెంకటరావు, యర్రా సత్తిబాబు, సంగిశెట్టి సాయి సంగిశెట్టి శివ మరో యాభై మంది శ్రీనుపై ఆరు రోజుల క్రితం విచక్షణా రహితంగా దాడి చేశారని ఎమ్మార్పీఎస్ నేతలు చెబుతున్నారు. వీరంతా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అనుచరులని వీరు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై రాజానగరం పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.