బ్రాహ్మణులు ఇదేంఖర్మ జగన్ అనుకుంటున్నారని విజయవాడలో వారు వాపోయారు. తెలుగుదేశం హయాంలో 285 కోట్ల రూపాయలతో లక్ష 62 వేల మందికి ప్రయోజనం కలిగించారని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేతలు అంటున్నారు. విదేశీ విద్య ద్వారా లబ్ధి చేకూర్చినా ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా నీరుగార్చిందని బ్రాహ్మణ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య మండిపడ్డారు.
బ్రాహ్మణులు ఇదేంఖర్మ జగన్ అనుకుంటున్నారని విజయవాడలో వారు వాపోయారు. తెలుగుదేశం హయాంలో 285 కోట్ల రూపాయలతో లక్ష 62 వేల మందికి ప్రయోజనం కలిగించారని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేతలు అంటున్నారు. విదేశీ విద్య ద్వారా లబ్ధి చేకూర్చినా ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా నీరుగార్చిందని బ్రాహ్మణ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య మండిపడ్డారు.