ఐటి అంటే ఆంధ్రప్రదేశ్ గా గతంలో ఉండేదని.. సుమారు 8 లక్షల మంది ఏపీ నుంచి వెళ్ళినవారు ఉన్నారని నరసింహారావు అన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఏపీకి ఒక్కటీ రాలేదని, ఉన్నవాటిని తరిమేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఐటీ రంగంలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో ఒక్క అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తామని...ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని జీవీఎల్ అంటున్నారు.
ఐటి అంటే ఆంధ్రప్రదేశ్ గా గతంలో ఉండేదని.. సుమారు 8 లక్షల మంది ఏపీ నుంచి వెళ్ళినవారు ఉన్నారని నరసింహారావు అన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఏపీకి ఒక్కటీ రాలేదని, ఉన్నవాటిని తరిమేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఐటీ రంగంలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో ఒక్క అవకాశం ఇస్తే సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తామని...ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని జీవీఎల్ అంటున్నారు.