టాప్ 15 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా బీహార్కు చెందిన వారే ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇవాళ, రేపు నూతన ఇంచార్జి మానిక్ రావు థాక్రే హైదరాబాద్లో ఉంటారని పార్టీ నాయకులతో వరుస సమావేశాలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలతో, వివిధ కమిటీ లతో సమావేశం అవుతారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రెండో రోజున అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశం అవుతారని కాంగ్రెస్ నాయకులు వివరించారు.
టాప్ 15 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా బీహార్కు చెందిన వారే ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇవాళ, రేపు నూతన ఇంచార్జి మానిక్ రావు థాక్రే హైదరాబాద్లో ఉంటారని పార్టీ నాయకులతో వరుస సమావేశాలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలతో, వివిధ కమిటీ లతో సమావేశం అవుతారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రెండో రోజున అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశం అవుతారని కాంగ్రెస్ నాయకులు వివరించారు.