మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించే పరిస్థితి లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు జి. వీరపాండియన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని జి. వీరపాండియన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గ్యారెంటిల రేషియోను కూడా పెంచినట్టు జి. వీరపాండియన్ తెలిపారు.
మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించే పరిస్థితి లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు జి. వీరపాండియన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని జి. వీరపాండియన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గ్యారెంటిల రేషియోను కూడా పెంచినట్టు జి. వీరపాండియన్ తెలిపారు.