కమిషన్ ముందు ఇవాళ సదరు నేతలు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన ఏక సభ్య కమిషన్.. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ అధ్యక్షత విచారిస్తున్న ఈ కమిషన్ నివేదిక కీలకం కానుంది. జీవో నెంబర్-1ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్న సమయంలో జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ కీలకమని జగన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరి ఈ శేష శయనా రెడ్డి కమిషన్ ఏం తేలుస్తుందో చూడాలి.
కమిషన్ ముందు ఇవాళ సదరు నేతలు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన ఏక సభ్య కమిషన్.. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ అధ్యక్షత విచారిస్తున్న ఈ కమిషన్ నివేదిక కీలకం కానుంది. జీవో నెంబర్-1ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్న సమయంలో జస్టిస్ శేష శయనా రెడ్డి కమిషన్ కీలకమని జగన్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరి ఈ శేష శయనా రెడ్డి కమిషన్ ఏం తేలుస్తుందో చూడాలి.