మంత్రివర్గ కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా ఆ హామీ అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై బాబు సమాధానం చెప్పాలని.. ఆ మంత్రివర్గ కమిటీ ప్రజల చేతుల్లో చచ్చిపోయింది మినహా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క తీర్మాన్నైనా అమలు చేసిందా అని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్దే అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ, ప్రజల ప్రభుత్వమని పేర్ని నాని అన్నారు.
మంత్రివర్గ కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేసి, ఐదేళ్లు అధికారం ముగిసినా ఆ హామీ అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై బాబు సమాధానం చెప్పాలని.. ఆ మంత్రివర్గ కమిటీ ప్రజల చేతుల్లో చచ్చిపోయింది మినహా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క తీర్మాన్నైనా అమలు చేసిందా అని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్దే అసలైన ఉద్యోగుల ఫ్రెండ్లీ, ప్రజల ప్రభుత్వమని పేర్ని నాని అన్నారు.