అందం.. వద్దు అనేవారు ఇవరైనా ఉంటారా? అసలు ఉండరు. ఎందుకంటే ? ప్రతిఒక్కరు అందంగా ఉండాలి అని అనుకుంటుంటారు. అందంగా కనిపించాలి.. అందరి మనసు దోచుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే అందం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తూ ఉంటారు. 

 

కొందరు బయట కెమికల్స్ కలిపిన క్రిములు వాడి ఉన్న సమస్యను పోగొట్టుకునేది పొయ్యి కొత్త సమస్యను తెచుకుంటుంటారు. అలా కాకుండా ఇంట్లో ఉండే సహజమైన వాటిని ఉపయోగించి చర్మాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఇప్పుడు ఎలాగో కరోనా కారణంగా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంట్లోని సహజమైన వాటిని చిట్కాలను పాటించండి. 

 

బియ్యం కడిగిని నీటిని ముఖానికి పట్టించి కడిగేస్తే ముఖం తాజాగా మెరిసిపోతుంది. అంతేకాదు ముఖం మీద మచ్చలు మాయం అయితే.. అంతేకాదు జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా వత్తుగా పెరుగుతుంది. కాబట్టి బియ్యం కడిగిన నీరును పడేయకుండా పక్కన పెట్టుకొని పట్టిస్తే జుట్టుకు.. ముఖానికి పట్టిస్తే ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: