మన ముఖం సౌందర్యం కోసం బయట బ్యూటీ ప్రొడక్ట్స్ ని తెగ వాడుతూ ఉంటాం.కానీ వాటి వల్ల చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు.ఇక వాటికంటే కూడా మన వంటింట్లో లభించే వివిధ రకాల పదార్ధాలతో ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వేరుశెనగ గుళ్లతో కూడా ఈజీగా ముఖంపై గ్లో పెంచుకోవచ్చు.వేరుశెనగ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఉండే పోషక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అందుకే వేరుశెనగ గుళ్లతో ముఖ సౌందర్యం కూడా ఈజీగా పెంచవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. దీనికోసం తడిసిన గ్రౌండ్ నట్స్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. తడిసిన వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ చేసి ముఖానికి కనుక రాసుకుంటే..ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ముఖంపై మచ్చలు ఇంకా అలాగే మరకలు పోయి..ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది.ఇంకా మీ చర్మంపై నిగారింపు వస్తుంది. మరి వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..


ముందుగా రెండు స్పూన్స్ పీనట్స్ మిశ్రమాన్ని మీరు తీసుకోవాలి.ఇందులో 2 స్పూన్స్ క్రష్ చేసిన అరటిపండుని కూడా కలపాలి. ఇక ఆ తరువాత రెండింటినీ కూడా స్పష్టంగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇక 20 నిమిషాల తరువాత..గోరువెచ్చని నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. నెలలో మూడుసార్లు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది. మీ చర్మం కూడా చాలా కాంతివంతంగా మారుతుంది.వేరు శెనగ ఫేస్‌మాస్క్‌తో ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. మీ ముఖంపై ఏ విధమైన మచ్చలుండవు. పింపుల్స్ కూడా చాలా ఈజీగా తగ్గుముఖం పడతాయి. ఇంకా ముఖం క్లీన్‌గా మారుతుంది. బ్లడ్ హెడ్స్ ఉంటే ఈజీగా తగ్గిపోతాయి. అలాగే చర్మం నిగారింపు వస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఇది అప్లై చెయ్యండి. మీ ముఖం సౌందర్యంతో కాంతివంతంగా మారిపోవడం ఖాయం.ఈ ప్యాక్ తో మీ ముఖం శాశ్వతంగా అందంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: