ఈ రోజు భారత ప్రభుత్వం విడుదల చేసిన కరోనా లెక్కలు యావత్ భారతావనిని విస్మయానికి గురిచేస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విష జ్వాలలను రగులుస్తోంది . నిన్న మొన్నటి దాక అదుపులోవున్న కరోనా ఒక్కసారిగా విరుచుకు పడుతోంది . గడచినా 24  గంటల్లో 540  కరోనా పాజిటివ్ కేసులు మరియు మొత్తం 17  మరణాలు  నమోదు అయ్యాయి , 

 

ఇప్పుడు కేంద్రప్రభుత్వం వీడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం భరత్ లో మొత్తం 5734  కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 166  మరణాలు నమోదు అయ్యాయి   . కాగా 5043 యాక్టీవ్ కరోనా కేసులు ఉండగా 473 మంది డీఛార్జి కావడం జరిగింది . మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధన అనంతరం ఈ యొక్క సంఖ్య పెరిగిందని కేంద్రం ఇదివరకే ప్రకటించింది . ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను పూర్తిగా మూసివేసిన పరిస్థితి 

మరింత సమాచారం తెలుసుకోండి: