కరోనా మహమ్మారి భరత్ లో విజృంబిస్తున్నవేళ నానాటికి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి . మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల పరంపర వేగంగా పెరుగుతువుంది . ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా పాజిటివ్ కేసుల కొత్త లిస్ట్ బయటికోచింది . భరత్ లో మొత్తం 7 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి .ఇప్పటివరకు 6820 కేసులు నమోదు కాగా 229 మంది మృత్యువాత పడ్డారు .

 

గుజరాత్ లో ఇప్పుడు కొత్తగా  67  పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కరోనా కేసులు 308 కి చేరుకున్నాయి.రాజస్థాన్ 26 , బీహార్లో 2 , వెస్ట్ బెంగాల్ లో 13 ,  కాగా గుజరాత్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది, మరియు తెలంగాణాలో ఇవాళ మరో రెండు కొత్తకేసులు నమోదుకాగా ,అయితే మర్కజ్ నిజాముద్దీన్ మరియు ఇతర దేశాలనుండి కరోనా వ్యాపిస్తుండగా . ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్సుమిషన్ లేకుండా దాదాపుగా దేశంలో 45 కేసులు నమోదు అయ్యాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: