ఓపక్క కరోనా వచ్చి దేశప్రజలు ముక్కి మూలుగుతుంటే , పాకిస్తాన్ టెర్రటిస్టులకు ఇదో సదావకాశంగా తయారైంది. పాకిస్తాన్ ఏకంగా భరత్ పై భయో టెర్రరిజానికి భారీ కుట్ర చేస్తోంది . కరోనా పాజిటివ్ ఉన్న టెర్రరిస్టులను భరత్ లోకి పంపి భరత్ ను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ దాడికి పాల్పడుతున్నది జలిమ్ ముఖియా గా గుర్తించిన నిఘా వర్గాలు. నేపాల్ లోని ఖైర్వా జిల్లాలోని ఓ గ్రామం మసీద్ లో 200 మంది కరోనా భాదిత టెర్రరిస్టులు దాగివున్నట్లు నిఘా వర్గాల సమాచారం. 

 

వారంతా ఇస్లామిక్ మాత ప్రార్థనలకు వెళ్ళివచ్చినట్లుగా నిఘా వర్గాలు తేల్చాయి. సరిహద్దులు దాటేసమయంలో పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడి స్క్రీనింగ్ టెస్ట్ లు పాసయ్యారని తెలియజేసారు. ఈ సమాచారాన్ని SSB బలగాలు బీహార్ ప్రభుత్వానికి అందించి బీహార్ ప్రభుస్వాన్ని SSB బలగాలు అప్రమత్తం చేశారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: