కరోనా కోరల్లో దేశం అతలాకుతలం అవుతుంటే రాష్టాల జనాభా భయంతో బిక్కుబిక్కు మంటున్నారు . పలు రాష్ట్రాలలో కేసులులు నానాటికి పెరిగిపోతున్న ఆ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కావడం లేదు .
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 45 కరోనా కేసులు నమోదు కాగా గడచిన 4 రోజుల్లో ఒక్క కేసుకూడా నమోదు కాలేదట .

 

ఈ విధంగా చుస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రము లాక్ డౌన్ ను ఎంత చక్కగా పాటిస్తుందో అని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతోంది . గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 8447 పాజిటివ్ కేసులు నమోదు కాగా 764 మంది కోలుకొని 273 మంది చనిపోయాయరు . కిప్పటివరకు ఆంధ్రాలో 15 కొత్తకేసులు నమోదు కాగా .తెలంగాణ లో 20 కొత్త కేసులు నమోదు అయ్యాయి .ఢిల్లీ లో నానాటికి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 33 హాట్ స్పాట్ లను ప్రభుత్వం గుర్తించగా కొత్త గా ఈ రోజు 10 హాట్ స్పాట్ లను గుర్తించగా మోత హాట్ స్పాట్ ల సంఖ్యా 43 కి చేరింది 

మరింత సమాచారం తెలుసుకోండి: