కరోనా మహమ్మారి నానాటికి పెరిగిపోతుంది. సంపన్నదేశాలు సైతం కరోనా రక్కసి కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నారు.భారత లో కొద్దిగా తక్కువ అనిపించినా నానాటికి పెరుగుతూనే ఉన్నాయి . ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్యా 500 లకు చేరగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఖ్య 435 కు చేరింది . ఇవాళ ఒక్కరోజే 12 కేసులు ఏపీ లో నమోదు అయ్యాయి. 

వివరాలలోకి వెళితే నిన్న ఛాతిలో ఇబ్బంది కారణంగా కింగ్ కోటి ఆసుపత్రిలో ఓ  వ్యక్తి చేరాడు . అయితే అది మాములు చాతినీప్పి అని వైద్యులు భావించారు కానీ రోజు ఆ వ్యక్తి మరణించాడు. కాగా తనిఖీ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని వర్డ్ నర్సులు చెప్పడంతో మృతుడికి వెంటనే పరీక్షలు జరిపారు. రిపోర్ట్స్ ఇంకా రావలసి ఉంది. కానీ ఆసుపత్రి వర్గాలు మాత్రం అతనికి కరోనా పాజిటివ్ వుంది ఉండవచ్చని బయాందోళనకు గురవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: