నానాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి . ఇవాళ ఒక్కరోజే పంజాబ్ లో 13 మంది కి కరోనా పాజిటివ్ అనితేలింది . దీనితో పంజాబులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యా 167 కేసులుగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 11 కేసులు మృతి చెందగా 14 కేసులు డీఛార్జి అయ్యాయి .

 

పంజాబ్ రాష్ట్రము లో అత్యధికంగా ఎస్ ఏ ఎస్ జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి . వెరసి కరోనా పాయింట్ల పట్టికలో 14 వ స్థానంలో ఉంది . ఇప్పటివరకు భారత్లో 9352 కేసులు నమోదు అయ్యాయి. కాగా 324 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 979 కేసులు డీఛార్జి కాగా 8048 కేసులు ఆక్టివ్ గా  ఉన్నాయి , 

మరింత సమాచారం తెలుసుకోండి: