గడచిన 24 గంటల్లో మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం లో 150 కేసులు నమోదు కావడం నగర వాసులను ఆందోళనలోకి నెట్టేసింది. నగరం లో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, సోమవారం ఒక్క రోజే 9  మంది చనిపోయారు. కరోనా కేసులు అత్యధికంగా ఈ రోజు 150 కేసులు నమోదు అయ్యాయి.

 

ఇప్పటివరకు మహారాష్ట్రలో 1549 కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటివరకు కరోనా తో పోరాడుతూ నగరంలో 141  మంది డీఛార్జి అయ్యారు ౧౦౦ మంది చనిపోయారు ,కాగా దేశంలో ఇప్పటి వరకు 9152 కేసులు నమోదు అయ్యాయి మరియు 979 కేసులు డీఛార్జి అయ్యాయి . మహారాష్ట్ర దేశంలో కరోనా కేసుల విషయంలో మొదటిస్థానంలో ఉంది . మొత్తం ఇండియాలో 1308 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: