భరత్ లో నానాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉన్నాయ్. ఇవాళ కొత్తగా 1211 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యా 9122 కేసులు నమోదు అవ్వగా గడచినా 24 గంటల్లో ఈ సంఖ్యా 10363 కి చేరింది. ఇప్పటివరకు 339 చనిపోయారు,1030 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

 

గడచినా 24 గంటల్లో నిన్న ఒక్కరోజే 179 పాజిటివ్ కేసులు క్యూర్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే గడచినా 24 గంటల్లో 34 మరణాలు సంభవించాయని కేంద్ర మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ వివరించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: