సౌత్ ఇండియన్ మెగాస్టార్ కమలహాసన్ కేంద్ర ప్రభుత్వాన్నిసమస్యకు పరిష్కారం కోరుతూ  స్వయానా తన ట్విట్టర్ ఖాతా ట్వీట్ చేసాడు . మంగళవారం ముంబైలోని బాంద్రాలో జరిగిన వలసకూలీల సంఘటన కు పరిష్కారం చూపించక పోతే కరొనకంటే తానే పడ్డ సమస్యగా మారుతానని ట్విట్టర్ వేదికగా ఫాభుత్వానికి తెలియజేసారు.

 

అయితే ఈయన ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే షూటింగ్ సమయంలో ముగ్గురు స్టెంట్ వర్కర్స్ చనిపోవడంతో సినిమాని చెన్నై ప్రభుత్వం నిలిపివేశారు. అయితే త్వరితగతిన వలస కూలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని తెలియజేసారు . వలస కూలీలా సమస్య  మటుకు ముంబై టికింగ్ బాంబు కంటే తక్కువ కాదు అని ట్విట్టర్ వేదికగా అయన ప్రభుత్వతీరును ఎండగట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: