తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. కొత్తగా 5 కేసులు సూర్యపేట జిల్లాలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు 710 గా ఉన్నాయి. కరోనా కట్టడి విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే ఇది అన్ని ప్రాంతాల్లో విస్తరించడం ప్రభుత్వాన్ని కలవర పెడుతున్న అంశం. 

 

ఇక తెలంగాణాలో కరోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఒక సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇక హైదరాబాద్ లో పాతబస్తీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: