ఒక పక్క కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నా సరే తెలంగాణా ప్రభుత్వం మాత్రం సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం ఎక్కడా ఆపలేదు. తాజాగా సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాల రాకతో...

 

సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన కుడి కాలువతో సిద్ధిపేట, నంగునూరు మండలాల్లో కాల్వల ద్వారా నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లు, కాల్వలను క్షేత్రస్థాయిలో మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. అభివృద్ధి పనులను కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: