తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం... తెలంగాణాలో ఫీవర్ సర్వైలేన్స్ కి మెడికల్ షాపులను తీసుకొస్తు నిర్ణయం తీసుకుంది. మెడికల్ షాపులను భాగస్వామ్యం చేస్తూ నిర్ణయం వెల్లడించింది. ఇక నుంచి జలుబు దగ్గు, గొంతు నొప్పి అంటూ మెడికల్ షాపులకు వచ్చే వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జ్వరం నుంచి తప్పించుకోవడానికి గానూ కొందరు బిళ్ళలను వాడుతున్నారు. వారికి కరోనా లేదనే భావనాలో ఉండి టెస్ట్ లు కూడా చేయించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: