భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి క‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు ఖాసిమ్‌-జోమార్ట్‌- తోకాయేవ్‌ నూర్ సుల్తార్ కృత‌జ్క్ష‌త‌లు తెలిపారు. క‌రోనా వైర‌స్ తో పోరాడుతున్న క జ‌కిస్తాన్‌కు క‌ష్ట‌కాలంలో నైతిక స్థైర్యం, వైద్య సాయం అందించిన  భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోడీకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.  కో విడ్‌-19 పై పోరాటానికి క‌జ‌కిస్తాన్‌తోపాటు ప్ర‌పంచంలోని 55 దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను అంద‌జేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే..

ఈనేప‌థ్యంలోనే భార‌త్ ఆయా దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను ఎగుమ‌తి చేస్తోంది. ఈక్ర‌మంలోనే క‌జ‌కిస్తాన్‌కు కూడా  హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందులు చేరా యి. దీంతో ఆ దేశాధ్య‌క్షుడు  ఖాసిమ్‌-జోమార్ట్‌- తోకాయేవ్‌ నూర్ సుల్తార్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌ధానికి కృత‌జ్క్ష‌త‌లు తెలుపుతూ ట్విట‌ర్ లో పోస్టు చేశారు. క‌జ‌కిస్తాన్‌కు క‌ష్ట కాలంలో వైద్య సామ‌గ్రి అందించిన భార‌త్‌కు కృత్జ‌జ్క్ష‌త‌లు... విదేశాల్లో మాద‌కద్ర‌వ్యాల ఎగుమ‌తిపై నిషేధం ఉ న్నా.. వైద్య సాయం చేసి భార‌త్ క‌జ‌కిస్తాన్‌కు స్నేహ‌హ‌స్తం అందించింది. ఈసంద‌ర్భంగా  భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ధ‌న్య‌వాదాలు... అంటూ ట్వీట్ చేశారు.  

 

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి క‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు ఖాసిమ్‌-జోమార్ట్‌- తోకాయేవ్‌ నూర్ సుల్తార్ కృత‌జ్క్ష‌త‌లు తెలిపారు. క‌రోనా వైర‌స్ తో పోరాడుతున్న క జ‌కిస్తాన్‌కు క‌ష్ట‌కాలంలో నైతిక స్థైర్యం, వైద్య సాయం అందించిన  భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోడీకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.  కో విడ్‌-19 పై పోరాటానికి క‌జ‌కిస్తాన్‌తోపాటు ప్ర‌పంచంలోని 55 దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను అంద‌జేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే..


ఈనేప‌థ్యంలోనే భార‌త్ ఆయా దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను ఎగుమ‌తి చేస్తోంది. ఈక్ర‌మంలోనే క‌జ‌కిస్తాన్‌కు కూడా  హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందులు చేరా యి. దీంతో ఆ దేశాధ్య‌క్షుడు  ఖాసిమ్‌-జోమార్ట్‌- తోకాయేవ్‌ నూర్ సుల్తార్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌ధానికి కృత‌జ్క్ష‌త‌లు తెలుపుతూ ట్విట‌ర్ లో పోస్టు చేశారు. క‌జ‌కిస్తాన్‌కు క‌ష్ట కాలంలో వైద్య సామ‌గ్రి అందించిన భార‌త్‌కు కృత్జ‌జ్క్ష‌త‌లు... విదేశాల్లో మాద‌కద్ర‌వ్యాల ఎగుమ‌తిపై నిషేధం ఉ న్నా.. వైద్య సాయం చేసి భార‌త్ క‌జ‌కిస్తాన్‌కు స్నేహ‌హ‌స్తం అందించింది. ఈసంద‌ర్భంగా  భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ధ‌న్య‌వాదాలు... అంటూ ట్వీట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: