కరోనా మహమ్మారి ఎటువైపు నుంచి వస్తుందో తెలియక మరియు ఎవరు పై దాడి చేస్తోందో తెలియక ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి మనకున్న ఆయుధం సామాజిక దూరమే దీనికి పరిష్కారంగా వైద్యాధికారులు చెబుతున్నారు .లాక్డౌన్ మాత్రమే ఏకైక ఆయుధం. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మనుషుల మధ్య కనీసం మీటర్ దూరం కూడా లేకపోవడంతో వైరస్ వ్యాపిస్తోంది. వైరస్ ని అరికట్టాలంటే కనీసం మీటర్ దూరం ను పాటించాలి ఇలా చేయడం వల్ల వైరస్ అరికట్టబడుతుంది.
ఇటలీలో కరోనా విజృంభిస్తున్న ఉండటంతో ఇటలీ ప్రభుత్వం కూడా లాక్ డౌన్లోడ్ పాటిస్తోంది. దీంతో ప్రజలందరూ తమ ఇళ్ల కే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా ఓ వింత చోటుచేసుకుంది ఎక్కడైనా టెన్నిస్ ఆటను ఆయా కోర్టులోనే ఆడుతారు కానీ ఇటలీలోని ఓ ఇద్దరు యువతులు తమ ఇళ్ల పైకప్పుపైకి చేరి అక్కడ నుండి టెన్నిస్ ఆడడం ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా సుదీర్ఘంగా ఆట ఆడడం విశేషం. ఇప్పటివరకూ 118228 మందికి కరోనా వైరస్ సోకింది.
Two young girls in italy play tennis across their rooftops https://t.co/o0paauxGFZ pic.twitter.com/YGNiviMit5
— Reuters (@Reuters) April 21, 2020