దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా మహామ్మారి విశ్వరూపం చూపిస్తుంది. తాజా లెక్కల ప్రకారం కరోనా వైరస్ తో ఒక్కరోజే 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 775 కాగా గత మూడు నెలల్లో ఒక్కరోజే ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి.

 

 కరోనా వైరస్ మరణాల్లో ఎక్కువగా  మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ లో నమోదు అవుతున్నాయి.  ఇక కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ,రాజస్థాన్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో కేసులు ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: