హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీ శృంగార జీవితం ఓ వివాదంగానే  ఉండిపోతుంది. ఆమె ఇప్పటివరకు 3 పెళ్లిళ్లు మరియు అనేక బ్రేక్ అప్ లతో ఆమె ఎప్పుడు వివాదాస్పదంగానే తన జీవితం ఉండిపోతుంది. తాజాగా లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లో తన పిల్లలతో గడుపుతూ. తనపిల్లల పరిస్థితి తనలా కాకూడదని వారిపై  ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పింది. అయితే తాజాగా తన ఇంటర్యూలో పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన, తన వ్యక్తిగత బాల్యం గురించి ఆమె వెల్లడించారు. చిన్నప్పటినుండి నాకు లైంగిక కోరికలు ఎక్కువగా ఉండడంతో నేను ఎక్కువ మగ పిల్లలతోనే స్నేహంగా ఉండేదాన్నని చెపుతూ వారితో ఎక్కువ కిస్సింగ్ గేమ్స్ ఆడేవాళ్లమని చెప్పింది.

 

 

దానికి తగ్గట్టుగా గేమ్స్ క్రియేట్ చేసేదాన్ని. ఒక్కోసారి ఆ గేమ్ లో బట్టలుకూడా విప్పి ఆనందించేవాళ్లమని చెప్పింది. మాకంటూ కిస్సి గర్ల్స్ గ్రూప్ ఉండేదని ఆ గ్రూప్ అంటే పెద్దవాళ్లకు నచ్చేదికాదని చెప్పింది అయినప్పటికీ తాను ఆ గ్రూలో ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. పిల్లలు చిన్నవయసులో వారు తప్పుడుమార్గాలను ఎంచుకోకుండా చూసుకోవాలని చెప్పింది. లాక్ డౌన్ కారణంగా తాను పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించే అవకాశం దొరికిందని చెప్పింది. ఎంజెలీనాకు తన జీవితంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. 1996 నుంచి 1999 వరకు జానీ లీ మిల్లర్‌ను వివాహం చేసుకొని కాపురం చేసింది. ఆ తర్వాత బిల్లీ బాబ్ థ్రోంటన్‌తో 2000 నుంచి 2003 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2016 వరకు బ్రాడ్ పిట్‌తో దాంపత్యం కొనసాగించి విడాకులు తీసుకొన్నారు. ఆమెకు మాడక్స్ (18), పాక్స్ (16), జహారా (15), షిలో (13), నాక్స్, వివీన్నె (11) కవలలతో ఆరుగురు సంతానం ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: