కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జనాల్లో భయం తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, తుర్లపాడుకి చెందిన ఒక లారీ డ్రైవర్ మహారాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంటనే గ్రామానికి తీసుకొచ్చి అనుమానాస్పద మరణంగా భావించి అంత్యక్రియలను పూర్తి చేసారు. 

 

అయితే అనూహ్యంగా దీన్ని గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం తో ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి మళ్ళీ కరోనా పరీక్షలు  చేస్తున్నారు అధికారులు. అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: