బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై ఆయన భార్య సుతపా సిక్దర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను ఏమీ కోల్పోలేదు అంటూ ఆమె చేసిన ఒక పోస్ట్ కి అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. సినీ ప్రముఖులు కూడా కన్నీరు పెట్టారు. 

 

దీనిపై ప్రియాంకా చోప్రా స్పందించారు. ఆమె ఈ రోజు ఉదయం సుతపా చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా లవ్ సింబల్ ఇచ్చారు ఆమె. కాగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: