ఆర్య 2 సినిమాతో అందాల తో ఆకట్టుకున్న హీరొయిన్ శ్రద్దా దాస్. ఆతరువాత డార్లింగ్, నాగవల్లి మరియు డిటెక్టర్ వంటి సినిమాలలో తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది. అటు సినిమాలు మరో పక్క హాట్ ఫోటో షూట్ లతో ఈ అమ్మడు బిజీగానే ఉంది. లాక్ డౌన్ విధించి ఇప్పటికి 52 రోజులు కావస్తుంది ..ఈ 52 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఈ అమ్మడు వూరికేం కూర్చోలేదు ..
ప్రతి రోజు అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. ఈ సమయమయంలోనే చాల లైవ్ ప్రోగ్రామ్స్ లలో పాల్గొంది అలానే అభిమానులను ఖుషి చేసింది కూడా. తాజాగా తన స్కేడ్యూల్ ను ప్రకటించింది. ఆదివారం తన హోమ్ క్వారంటైన్ నుండి రెడ్ ఏఫ్ఎమ్ లైవ్ అందించింది. అదేవిధంగా సోమవారం 4 వ తారీకు సాయంత్రం 6 గంటలకు బిహైందవుడ్స్ కి లైవ్ అందించనుంది. అదేవిధంగా మంగళవారం 5 వ తారీకు సాయంత్రం 6 గంటలకు రేడియో మిర్చి కి ద్వారా లైవ్ ఇవ్వనున్నట్లు తన ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది .
See U Live today on my instagram,Sunday at 6 pm with @RedFMTelugu, tomorrow at 6 pm (Monday,4th May) with @behindwoods and day after at 6pm (Tuesday,5th May) with @RadioMirchi discussing U,Me & Life in these times 😊💙#Quarantine Day 52 pic.twitter.com/6yHkkGv29u
— Shraddha das (@shraddhadas43) May 3, 2020