తన ప్యారిస్ లెగ్ ఆఫ్ మేడమ్ ఎక్స్ పర్యటనలో పాప్ మహారాణి మడోనాకు కరోనా వైరస్ సోకినట్లు వస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. తన ప్యారిస్ లెగ్ ఆఫ్ మేడమ్ ఎక్స్ పర్యటనలో తనకు కరోనా సోకిందని చెప్పింది .అయితే ప్రస్తుతం తాను కరోనా

IHG

 

నుండి కోలుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కరొననుండి కోలుకొని హ్యాపీగా ఉన్నట్లు పేర్కొంది. మే 6 న తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలువురు ఆమెకు కరోనా ఉందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే తన బాడీలో  యాంటీబాడీస్ ఉన్నందున కరొననుండి త్వరగా కోలుకుంటున్నట్లు మరియు ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఆమె దేవునికి ధన్యవాదములు తెలుపుతూ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపింది 

మరింత సమాచారం తెలుసుకోండి: