ఆ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్. తెలుగు పరీక్షకులను తన గ్లామర్ తో కట్టి పడేసింది..తరువాత వచ్చిన ఉన్నది ఒక్కటే జిందగి సినిమాతో గ్లామర్ టచ్ ఇచ్చింది. మొన్న ఆ మధ్య అనుపమా పరమేశ్వరన్ పిక్ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు హల్చల్ చేశాయి.
అయితే ఆ పిక్ కి సంబంధించి ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది...పారస్తుతం ఈ అమ్మడు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బో ఈ అమ్మడు తన కర్లీ హెయిర్ తో చాల ముద్దొచ్చేస్తుందిగా అనుకునేలోపే ఆ ఛాన్స్ తన పప్పికి ఇచ్చేసింది. తన హోమ్ క్వారంటైన్ పిక్స్ చాల క్యూట్ గా ఉన్నాయ్ మీరు కూడా చూసి ఆనందించండి....