దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో దీని ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా తీవ్రత పై కేంద్రం హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3320 మందికి కరోనా సోకగా 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

మహారాష్ట్ర, గుజరాత్ లో భారీగా కేసులు పెరిగాయి, యాక్టివ్ కేసులు 39, 834 ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. 17,847 మంది కరోనా నుంచి బయటపడ్డాయి. మరణాలు రెండు వేలకు వెళ్ళాయి. మొత్తం ఇప్పటి వరకు 59,662 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 1981 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: