వృద్దులకు కరోనా వైరస్ వస్తే ఇక చనిపోవడమే, దీర్ఘ కాలిక రోగాలు ఉన్న వారికి కరోనా వస్తే చనిపోవడమే... ఇది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కాని అది నిజం కాదని నిరూపిస్తున్నారు. కరోనా వస్తే వృద్దులు చనిపోయే అవకాశం లేదని... వారు కోలుకోవడానికి మార్గం ఉందని, మన దేశ వైద్యులు చెప్తున్నారు. 

 

కేరళ, తెలంగాణా, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా నుంచి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వృద్దులు, ఇతరులు కోలుకుని బయటపడుతున్నారు. హైదరాబాద్ లో 75 ఏళ్ళ వృద్దుడు, 78 ఏళ్ళ మామ్మ గారూ కోలుకుని బయటపడ్డారు. కేరళలో కూడా 80 ఏళ్ళ పైబడిన కోలుకుని బయట తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: