కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తలు వ్యక్తిగతంగా భారీ సాయం చేసారు. తమ వంతుగా సహాయం చేసారు. వ్యక్తిగతంగా పలువురు భారీ సహాయం చేసారు. ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ వెయ్యి మిలియన్ డాలర్ల సహాయం చేసారు. ఆ తర్వాత బిల్ మిలిందా గేట్స్ తమ ఫౌండేషన్ తరుపున 255 మిలియన్ డాలర్లు సహాయం చేసారు. 

 

ఆ తర్వాత విప్రో అధినేత అజీం ప్రేమ జీ 132 మిలియన్ డాలర్లు సాయం చేసారు. ఆ తర్వాత జార్జ్ సోరోస్ 130 మిలియన్ డాలర్లు సహాయం చేయగా అండ్రూ ఫార్రెస్ట్ 100 మిలియన్ డాలర్లకు పైగా చేయగా జెఫ్ స్కోల్ 100 మిలియన్ డాలర్లు, అమెజాన్ సీఈఓ 100 మిలియన్ డాలర్లకు పైగా 100 మిలియన్ డాలర్లు, మైకేల్ బ్లూమ్ బర్గ్ 74.5 మిలియన్ డాలర్లు, లిన్, స్టాసి 70 మిలియన్ డాలర్లు సహాయం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: