సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అతని పేరు నుంచి ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో ఏదోక రూపంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. అతని విషయంలో తల్లి తండ్రులు తీసుకునే జాగ్రత్తలు కూడా ఒక సంచలనం అనేది జాతీయ మీడియా చెప్పే మాట. 

 

బాబు గురించి చిన్న వార్త వచ్చినా సరే సోషల్ మీడియా హడావుడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లి కరీనా కపూర్ తో కలిసి అతను ఎంజాయ్ చేస్తున్న ఫోటోని కరీనా షేర్ చేసింది. ఈ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజు తనకు చాలా బాగుంది అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: