విదేశాల నుంచి ఇప్పుడు స్వదేశానికి రావడానికి గానూ భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా సహా పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయులు లక్షల మంది ఇప్పుడు ఇక్కడికి రావడానికి గానూ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు అనేది వాస్తవం. ఇక ఇది పక్కన పెడితే... 

 

ఇప్పుడు చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో చెలరేగిన ఒక ఘర్షణ సంచలనంగా మారింది. ఒక సీటు ని విమాన సిబ్బంది ముగ్గురుకి అమ్మారు అనే ఆరోపణలు రావడం తో విమానంలో అలజడి రేగింది. అయితే ఆ విమానం నిండిపోయింది. కాని కొందరు ప్రయానికులను తప్పుదారి పట్టించారట. దీనిపై ఇప్పుడు సదరు విమానయాన సంస్థ విచారణ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: