టీం ఇండియా సెలెక్షన్ కమిటి తనను పిలిచి మళ్ళీ అవకాశం ఇస్తామని, ఏడాది సమయం ఇస్తే తాను కచ్చితంగా మళ్ళీ జాతీయ జట్టుకి ఆడటానికి సిద్దంగా ఉన్నాను అని టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. తాజాగా అతను సురేష్ రైనా తో ఆన్లైన్ లో లైవ్ మాట్లాడాడు. 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు బోర్డ్ ఆ అవకాశం ఇస్తే కచ్చితంగా తిరిగి ఆడి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పాడు. అప్పుడు కచ్చితంగా ఆట మీద మాత్రమే దృష్టి పెడతా అని వివరించాడు. అయితే అలా జరగాలి అంటే కచ్చితంగా చర్చలు అవసరం అని అతను అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: