తెలంగాణాలో కరోనా కేసులు తిరిగి పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ లు ధరించే వారి విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. మాస్క్ లను ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనితో హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తమవుతుంది. 

 

ఉప్పల్ సహా, కుశాయి గూడ  ప్రాంతాల్లో ఇప్పుడు పోలీసులు మాస్క్ లు ధరించని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. దాదాపు 200 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇక కఠిన చర్యలు తీసుకుంటామని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించారు అధికారులు. ప్రభుత్వం కూడా మాస్క్ ల విషయంలో సీరియస్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: