విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి గానూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. వందే భారత్ మిషన్ అనే కార్యక్రమం ద్వారా విదేశాల్లో ఉన్న మన పోరులను కేంద్ర సర్కార్ ప్రత్యేక విమానాల్లో తీసుకుని వస్తున్నారు. 

 

అమెరికా మెక్సికో సహా పలు దేశాల నుంచి తీసుకొచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. ఇక ఇప్పుడు వందే భారత్ మిషన్ కార్యక్రమం అన్ని దేశాలకు ఆధారంగా నిలిచింది. తమ దేశ పౌరులను కాపాడటానికి గానూ అన్ని దేశాలు కూడా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. బ్రిటన్, అమెరికా కూడా ఇదే కార్యక్రమం చేయడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మరి కొంత మందిని తీసుకుని రానుంది భారత ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: