ఆంధ్రప్రదేశ్ లో కరోనా లాక్ డౌన్ కారణం గా ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఏ స్థాయిలో పడిపోయిందో అందరికి తెలిసిందే. జనాలకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే కరోనా కట్టడి కావడం లేదు ప్రజల ఆకలి కూడా తీరడం లేదు. 

 

ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ సర్కార్ ప్రజల ఆకలి ని తీర్చడానికి ప్రత్యేక ప్యాకేజి అడిగింది అని దీనికి కేంద్రం కూడా ఓకే చెప్పింది అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తో కాసేపట్లో జరిగే సమావేశంలో సిఎం వైఎస్ జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖతో ఇప్పటికే చర్చలు జరిపింది ఏపీ ఆర్ధిక శాఖ...

మరింత సమాచారం తెలుసుకోండి: