కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం గా కార్ల తయారి పరిశ్రమ నానా ఇబ్బందులు పడుతుంది. ప్రముఖ కంపెనీ లు అన్నీ కూడా తమ ఉత్పత్తులను దాదాపుగా ఆపెస్తున్నాయి. లక్షల కార్ల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయాయి. ఇక తయారి కూడా లేకపోవడం తో ఆటో మొబైల్ రంగం భారీగా దెబ్బ తింది. 

 

ఇక మన  తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్ల తయారి పరిశ్రమ ఇబ్బంది పడుతుంది. అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమ లో గత 50 రోజులు గా కార్లు తయారు కావడం లేదు. ఇప్పుడు అక్కడ కార్లను తయారు చేస్తున్నారు. 50 రోజుల తర్వాత ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: