టీటీడీ లో ఆర్జిత సేవా టికెట్ లు రద్దు చేసుకున్న భక్తులకు టీటీడీ రిఫండ్ ఇచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు రిఫండ్ ఇస్తామని ఇటీవల బోర్డ్ ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే టికెట్ లను రద్దు చేసుకున్న వారికి మార్చ్ 14 నుంచి 25 వరకు రద్దు చేసిన టికెట్ లకు రిఫండ్ ఇచ్చి౦ది బోర్డ్. 

 

45 శాతం మంది భక్తులు రిఫండ్ కోరుకోవడం తో తిరిగి చెల్లించింది. టికెట్ లను 2.5 లక్షల మంది భక్తులు రద్దు చేసుకున్నారు. ఇప్పటి వరకు 1.93 లక్షల మంది భక్తులకు రిఫండ్ ని చెల్లించింది టీటీడీ. కాగా ఈ నెల 31 వరకు తిరుమల దర్శనం రద్దు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: